Sunday, September 8, 2024

బాధిత రైతులను పరామర్శించిన మంత్రి రజని

- Advertisement -

చిలకలూరిపేట:  చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు, బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను పరామర్శించి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జగనన్న ప్రభుత్వంలో రైతును రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా జగనన్న అండగా ఉంటారని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Minister Rajani visited the affected farmers
Minister Rajani visited the affected farmers
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్