- Advertisement -
నాగర్ కర్నూల్ లో జరిగే ముఖ్యమంత్రి సభకు భారీగా తరలిన BRS శ్రేణులు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ నాయకత్వం లో వివిధ వాహనాల లో వెళ్ళిన శ్రేణులు, వెస్ట్ మారేడ్ పల్లిలో వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

- Advertisement -


