- Advertisement -
తిరుమల కొండపై అపచారం
Mischief on Tirumala hillతిరుపతి
శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. కోడిగుడ్లు, పలావ్తో అలిపిరి నుంచి తిరుమలకు భక్తబృందం చేరుకున్నారు. ఇతర భక్తులు.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధం.
- Advertisement -




