Saturday, February 15, 2025

జిల్లా కలెక్టరేట్ కు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్

- Advertisement -

జిల్లా కలెక్టరేట్ కు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్

Mohan Babu and Manchu Manoj attended the District Collectorate

రంగారెడ్డి
నటుడు మోహన్ బాబు. అయన కుమారుడు మనోజ్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా  అడిషన్ కలెక్టర్ ముందు హజరయ్యారు. విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్  వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రెండు గంటల పాటు మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ సాగింది. అడిషనల్ కలెక్టర్కు మోహన్ బాబు, మంచు మనోజ్ పూర్తి వివరాలు అందించారు. వారిద్దరూ బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశం ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్