Friday, January 17, 2025

రిపబ్లిక్ డే పరేడ్ 2025కు  ఎన్సిసి   క్యాడేట్ ఎంపికయిన

- Advertisement -

రిపబ్లిక్ డే పరేడ్ 2025కు  ఎన్సిసి   క్యాడేట్ ఎంపికయిన

NCC Cadet selected for Republic Day Parade 2025

ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి

గోదావరిఖని :
ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ 2025 కు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక అయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జరిగే ఈ పరేడ్ కు కళాశాల విద్యార్థి మహమ్మద్ మక్బూల్ హుస్సేన్ ఎంపిక అయ్యారు. దాదాపు 8 క్యాంపులలో వివిధ దశల్లో వడపోతల తర్వాత మక్బూల్ హుస్సేన్ ఎంపిక జరిగింది. కళాశాల విద్యార్థి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, ఎన్సిసి   అధికారి లెఫ్టినెంట్ బి తిరుపతి , అధ్యాపకులు సుబ్బారావు, సవిత, శారద, కిరణ్మయి, ఆంజనేయులు, శ్రీదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్