ఇండియా-ఏ జట్టులో తెలుగు క్రికెటర్లకు చోటు 

- Advertisement -

ఇండియా-ఏ జట్టులో తెలుగు క్రికెటర్లకు చోటు 

Place for Telugu cricketers in India-A team

వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, హైదరాబాద్‌కు చెందిన సొప్పదండి యశశ్రీ చోటు దక్కించుకున్నారు.

టీమ్: మిన్నుమణి (కెప్టెన్), శ్వేతాసెహ్రావత్, ప్రియాపునియా, శుభాసతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమాచెత్రీ, శిప్రాగిరి, రాఘవి, ఇషాక్, మన్నత్ కశ్యప్, తనూజా, ప్రియామిశ్రా, మేఘన, సయాలీ సత్ఘరే, షబ్నమ్, యశశ్రీ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular