Breaking News
Saturday, July 27, 2024
Breaking News

నామినేషన్ దాఖలు చేసిన రాజా సింగ్

- Advertisement -

హైదరాబాద్:  గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి  బైక్ ర్యాలీ గా బయలుదేరారు. ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఉదయం అబిడ్స్ లోనే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం రెండవసారి అభిమానులతో అబిడ్స్ కు బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు.

Raja Singh who filed the nomination
Raja Singh who filed the nomination

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!