Thursday, March 5, 2026

ఆర్కే పురం డివిజన్ కు ఆర్టీసీ బస్సులు–మంత్రి పొన్నం

- Advertisement -

ఆర్కే పురం డివిజన్ కు ఆర్టీసీ బస్సులు–మంత్రి పొన్నం

RTC buses to RK Puram division--Minister Ponnam

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాలనీల అభివృద్ధి
కేఎల్ఆర్
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్స్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  కృషితో ప్రభుత్వం ఎస్డీఎఫ్  నిధులు రూ. 10 కోట్లు కేటాయించిందన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ నాయకులు సహా ఆర్కేపురం కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్