Sunday, September 8, 2024

ఈనెల 21 న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు….

- Advertisement -

ఈనెల 21 న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు….
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్

Secunderabad bonala festival on 21st of this month….

సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ శనివారం  అధికారులతో కలిసి పర్యటించారు.తలసాని మాట్లాడుతూ ఈ నెల 21న బోనాలు, 22 న రంగం ( భవిష్యవాణి) జరుగుతాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసాం.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారు. దాంతో దేశ వ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగింది. అందరి భాగస్వామ్యం తో అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు. జరుగుతాయని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్