Monday, March 24, 2025

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

- Advertisement -

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

Seven people were injured in a road accident

చిత్తూరు
పుంగనూరు(మం)ఈడిగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈచర్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో గాయపడిన  ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు. విరూపాక్షపురం వెళుతుండగా ప్రమాద ఘటన జరిగింది. క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్