జనరల్ బోగీలో పొగలు

- Advertisement -

లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్తున్న ట్రైన్ లో మంటలు.. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేసిన అధికారులు. మొదటగా ఏలూరు స్టేషన్లో  జనరల్ బోగీలో పొగలు వచ్చాయి..అక్కడ 30నిమిషాలు రైలును నిలిపి వేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular