తిరుమలలో స్టాలిన్ సతీమణి….

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమలలోని ప్రముఖ శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. పూజలు అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular