ఒలింపిక్స్‌‌కు స్పాన్సర్‌గా అదానీ గ్రూప్‌

- Advertisement -

ఒలింపిక్స్‌‌కు స్పాన్సర్‌గా అదానీ గ్రూప్‌

The Adani Group is the sponsor of the Olympics:

హైదరాబాద్ :జులై 10
పారిస్‌ వేదికగా ఈనెల 26 నుంచి ఒలింపిక్స్‌ 2024ను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇందులో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా అదానీ గ్రూప్‌ వ్యవహరిస్తుందని సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం ప్రకటించారు.

ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో DeshkaGeetAtOlympicపేరిట వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular