Tuesday, January 14, 2025

మార్వాడి ధర్మశాల ఆలయంలో టీపీసీసీ నేతల పూజలు

- Advertisement -

మార్వాడి ధర్మశాల ఆలయంలో టీపీసీసీ నేతల పూజలు

TPCC leaders worship at Marwadi Dharamsala temple

ఆదిలాబాద్
ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాల లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం దర్శించుకున్నారు.  , ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్