Sunday, September 8, 2024

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న

- Advertisement -

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న

సిద్దిపేట టాస్క్ ఫోర్స్.. రాజగోపాలపేట  పోలీసులు

సిద్దిపేట ప్ర
ఖాతా వాగులో నుండి అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక రవాణా చేస్తున్న పరమేశ్వర్, ట్రాక్టర్ నెంబర్ TS36E-4944,  వి. మహేందర్, ట్రాక్టర్ నెంబర్ TS36M-8126,
జి. పరమేశ్వర్ రెడ్డి, ట్రాక్టర్ నెంబర్ TS36E-8077, పై ముగ్గురి నివాసం ఖాతా గ్రామం, మూడు ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాజగోపాలపేట పోలీసులు ఖాతా గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన రాజగోపాలపేట పోలీసులు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667445 ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్