- Advertisement -
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి..
Two youths died while returning from a game changer event.
రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు
హైదరాబాద్
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు సాయం నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
- Advertisement -