Tuesday, January 14, 2025

అధిక పంటల దిగుబడి పెంచేందుకు సేంద్రియ ఎరువులు వాడండి

- Advertisement -

అధిక పంటల దిగుబడి పెంచేందుకు సేంద్రియ ఎరువులు వాడండి

Use organic fertilizers to increase crop yields

సేంద్రియ ఎరువుల వాడటం వలన రైతులకు ఉపయోగాలు

షణ్ముఖ అగ్రిటెక్ సేంద్రియ ఎరువుల పై రైతులకు అవగాహన

ఆళ్లగడ్డ
అధిక పంటల దిగుబడి పెంచేందుకు సేంద్రియ ఎరువులను వాడాలని షణ్ముఖ అగ్రిటెక్ సంస్థ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఇంచార్జి పెద్ద వీరన్న, ఎఫ్ ఏ మద్దిలేటిరెడ్డి, సేల్స్ ఆఫీసర్ గురు మహేశ్వర్ రెడ్డిలుఅన్నారు.రైతులు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతంగా తయారవ్వటమే కాక పంటలఅధిక దిగుబడి పేరిగి రైతన్నలు అధిక లాభాలు పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా శనివారం కడప జిల్లా, మైలవరం మండలం సి కొత్తపల్లి గ్రామంలో రైతు సోదరులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలోసేంద్రియ ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ సంస్థ రైతుసోదరులకుగత14సంవత్సరాలుగానాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అధిక దిగుబడులు సాదించేలా కృషి చేస్తున్నారని తెలిపారు. మా యొక్క ఉత్పత్తులైన
వామ్ గోల్డ్, కింగ్ జైమ్, వసుధ గ్రాను లెస్,టెర్మినేటర్ 11, తేజస్ ప్లస్,తేజల్ ,మోక్ష ,గార్డియను, సూష్మ పోషకాలైన  భాగ్య ,భాగ్యమ్యాక్స్, సేంద్రీయ ఎరువులైన  కీ  అంతగాకుండా జీవ సస్యరక్షకాలైన  అలాగే ఏకలవ్య వాడి అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు తెలియచేసారు. రైతన్నలు రసాయనిక ఎరువులు వాడటం పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమిలో సారం తగ్గడంతో పాటు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెళ్లడైందన్నారు కావున సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడి తో  భూమిసారవంతంగాతయారవ్వడమే కాక పంట దిగుబడి అధికంగా వచ్చి రైతులు అధిక లాభాలు పొందుతారన్నారు. అనంతరం వ్యవసాయ పంట పొలాల్లో పర్యటించి రైతులకు  మిర్చి వరి, కురగాయల పంటల పై వచ్చే  చీడపీడల గురించివివరించడం జరిగిందన్నారు.  కంపెనీ ఉత్పత్తులను గురించిరైతులకు తెలియజేసారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్