Sunday, September 8, 2024

దిండిగల్ లో వేస్టు ఎనర్జీ ప్లాంట్ ఈ టీ అర్ ఐ

- Advertisement -

వేస్టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

Waste Energy Plant ETRI in Dindigul
Waste Energy Plant ETRI in Dindigul

దిండిగల్ లో  జీహెచ్ఎంసి  చేపట్టిన   14.5  మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్  ఈ టీ అర్ ఐ ( ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్  ట్రైనింగ్, అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్)  డైరెక్టర్ జనరల్  వాణి ప్రసాద్ తో కలిసి జి హెచ్ ఎం సి కమిషనర్  రోనాల్డ్ రోస్ శుక్రవారం పరిశీలించారు.  ప్లాంట్ల   లోని ఆపరేషన్ కు  సంభందించిన అన్ని  యూనిట్ల ను పరిశీలించారు.  వెస్ట్ ఎనర్జీ ప్లాంట్  ప్రారంభానికి  అన్ని అనుమతులు సిద్దం చేయాలని  యస్ డబ్లు ఏం  అధికారులకు,  రీల్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు.  విద్యుత్ శాఖ అధికారులతో   సంప్రదించి వారు లేవనెత్తిన అంశాలను  వెంటనే  పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు  ఏజెన్సీ కి సూచించారు. ఈ కార్యక్రమానికి  అడిషనల్  కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్  డబ్లు  ఏం యస్ సి కోటేశ్వర రావు, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి రీల్  సంస్థ ప్రతినిధులు తదితరులు  హజరయ్యారు.

Waste Energy Plant ETRI in Dindigul
Waste Energy Plant ETRI in Dindigul
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్