Sunday, September 8, 2024

రాజు బాగుండాలని, రాష్టం బాగుండాలని వేడుకొంటాం

- Advertisement -

బల్కంపేట కళ్యాణం
రాతోత్సవం లో జోగినిలు, శివశక్తులకు అవమానం జరిగింది..

We pray for the king to be well and the state to be well

శివష్కతులకు , పోతురాజుల పై లాటి చార్జ్ చేసి మమల్ని అవమానంచారు..

కొట్టినందుకు మేం మనస్థాపం కి గురయ్యం..

ప్రభుత్వం దిగివచ్చి మా రైట్స్ మాకు ఇవ్వాలి..

శివశక్తులను, పోతురాజులను గౌరవించాలి ..మమ్మలి గుర్తించండి.. మాకు vip పాస్ ఇవ్వండి..

ఆఫీసియల్ గా మాకో కమిటీ వేయండి..

రాజు బాగుండాలని, రాష్టం బాగుండాలని వేడుకొంటాం అలాంటి మమ్మలిని అడ్డుకొంటున్నారు..

మమల్ని అవమానించి, అడ్డుకొనందుకు ఈసారి మహంకాలి అమ్మవారికి శివ శక్తులు, జోగినిలు బోనాల పండుగను చేయం..

ప్రభుత్వం మా సమస్యలను పరిష్కారిస్తే మేము బోనాలు తీసుకొస్తాం…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్