- Advertisement -

శ్రీశైలం: పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద వితరణకు విరాళముగా దాతలు ఆనంద్ బాబు బాపట్ల, 1.00.500రు విరాళాన్ని అందజేశారు ఈ మొత్తము సహాయ కార్య నిర్వహణ అధికారి ఎం పనింద్ర ప్రసాద్ కు పర్యవేక్షకులు టి హిమబిందుకు అందజేయడం జరిగింది ఆ తర్వాత వారికి దర్శనం అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి లడ్డు ప్రసాదాలను భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి జ్ఞాపికను దాతలకు అందజేయడం జరిగింది
- Advertisement -



