తెలంగాణ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ డెరైక్టర్ జనరల్ సీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ తీవ్ర గుండెపోటుతో మరణించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై ఆయన ఇటీవల ప్రభుత్వానికి దర్యాప్తు నివేదిక అందించారు.
>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన సందర్భంగా రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు