- Advertisement -
దుబాయ్ నుంచి ముంబై వరకు సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ నడుస్తుంది.
ట్రైన్ గంటకు 1000 కిలోమీటర్స్ స్పీడ్ తో దుబాయ్-ముంబై మధ్య 2 గంటల ప్రయాణం.
దీని ప్రత్యేకత:
రైలు మార్గం క్రింద పైప్ లైన్స్ ఉంటాయి. ఇండియా నుంచి నర్మదా నది వాటర్ దుబాయ్ కి వెళుతుంది.దుబాయ్ నుంచి ఆయిల్ మరియు పెట్రోల్ ఇండియా కి సప్లై అవుతుంది పైప్ లైన్ ద్వారా ఇది ఒప్పందం..
- Advertisement -



