Monday, April 20, 2026

సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూకేటాయింపు.

- Advertisement -

అమరావతిని సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూకేటాయింపు.

Allotment of land to those who turn it into wealth creation centers.

గతంలో జరిగిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలి.

పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూకేటాయింపులు జరపాలి.

దేశంలోనే టాప్ 10 స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలి .

గతంలో గుర్తించిన 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఉంటుంది .

మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలు పునరుద్ధరించాలి .

ఐఆర్ఆర్, నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణం చేయాలి.

: సీఎం చంద్రబాబు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్