Sunday, February 22, 2026

పటాన్ చెరు లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి

- Advertisement -

పటాన్ చెరు లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి

Hydra Commissioner Ranganath Sudagali in Patancheru
సంగారెడ్డి

పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేసారు. పటాన్ చెరులోని సాకి చేరువుని అయన పరిశీలించారు. సాకి చెరువు కబ్జాకు గురికావడంతో పరిశీలించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు  అధికారులు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టిఎల్  విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పదుల ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్టు అనుమానం. చెరువుని ఆనుకునే తూములు బంద్ చేసి ఇన్ కోర్ సంస్థ అపార్ట్ మెంట్ కట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.ఇన్ కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్ మెంట్ లను  రంగనాథ్ పరిశీలించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్