Friday, May 15, 2026

శబరి మల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

- Advertisement -

శబరి మల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

MLA Thalasani started the Sabari Mala Padayatra

సికింద్రాబాద్
సికింద్రాబాద్ నుండి శబరిమలకు ప్రారంభమైన అయ్యప్ప స్వాముల పాదయాత్రకు జెండా ఊపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 120మంది అయ్యప్ప స్వాములు 1230కిలోమీటర్ల దూరం పాదయాత్రతో వెళ్ళడం వారి భక్తి భావానికి నిదర్శనమని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టిన స్వాములందరికి శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో వారు వారి కుటుంబ సభ్యులు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్