Saturday, February 14, 2026

మృత్యువులో కూడా వీడని బంధం

- Advertisement -

మృత్యువులో కూడా వీడని బంధం

A bond that will not be broken even in death

పాతపట్నం: సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పాతపట్నం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన దంపతులు పెద్దగోపు వరప్రసాద్, వాణి ఘటనా స్థలంలో మృతి చెందారు. కాగా కుమారుడు విహార్ కు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాకుళంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి కారులో భార్య, భర్త, కుమారుడు తో పాటు ఇద్దరు బంధువులు తో తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతి వార్త విన్న అచ్యుతాపురం గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్