పివికి నివాళులర్పించిన సీఎం రేవంత్

- Advertisement -

పివికి నివాళులర్పించిన సీఎం రేవంత్

CM Revanth paid tribute to PV

హైదరాబాద్
భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు  వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన  జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular