Tuesday, April 22, 2025

మాచవరం హైస్కూల్లో సమగ్ర సర్వే పరిశీలన

- Advertisement -

మాచవరం హైస్కూల్లో సమగ్ర సర్వే పరిశీలన

Comprehensive survey observation in Machavaram High School

డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ  పద్మావతి

మాచవరం,
పల్నాడు జిల్లా మండల కేంద్రమైన మాచవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో పద్మావతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రక్తహీనత, దేహ పరీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తారన్నారు. ఆర్ బి ఎస్ కే కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రాములు కండక్ట్ చేసామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మూడు టీంలు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ క్యాంపు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అన్వేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్