Thursday, April 23, 2026

ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది

- Advertisement -

ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి,

Farm is calling from 23rd of this month

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంత్రి శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ
గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ వారం బుధవారంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్