Sunday, September 8, 2024

శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్

- Advertisement -

గురువారం తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు.

Former cricketer Gautam Gambhir visited Srivara
Former cricketer Gautam Gambhir visited Srivara

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. వరల్డ్ కప్‌ని సాధించే అవకాశాలు భారత్‌కి ఎక్కువగా ఉన్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయులు కోరికను ఇండియన్ టీం నెరవేరుస్తుందని గౌతమ్ గంభీర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్