భారీగా బంగారం పట్టివేత

- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత
సంగారెడ్డి

Heavy gold mining

ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారు నగలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేసారు. కంకోల్  టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా బ్యాగులో బంగారం బయటపడింది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగుతో ఉన్న వ్యక్తిని  టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular