ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

- Advertisement -

కుక్కల దాడులు
ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..
హైదరాబాద్

High Court angry with Govt.

తెలంగాణచిన్నారులపై వీధికుక్కల దాడులను ప్రభుత్వం పట్టించు కోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది. పరిష్కారాలతో రావాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు జిహెచ్ఎంసి పరిధిలో 3.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యంకాదని పేర్కొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular