Sunday, September 8, 2024

ఏపీలో పెరిగిన ఓటర్ల సంఖ్య

- Advertisement -

ఏపీలో పెరిగిన ఓటర్ల సంఖ్య

ఏపీలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 2 వరకు కొత్తగా 1,26,549 ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.

మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కు పెరిగింది. పురుషుల ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు ప్రకటించింది.

కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉండటంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్