అదరగొట్టిన భారత మహిళా జట్టు

- Advertisement -

అదరగొట్టిన భారత మహిళా జట్టు

Indian women’s team

ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో భారత మహిళలు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 80/8 స్కోరుకే కట్టడి చేశారు. రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో నిగర్ సుల్తానా(32), షోర్న అక్తర్(19) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమ్ ఇండియా విజయం కోసం 81 పరుగులు చేయాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular