Sunday, October 27, 2024

ఉచిత ఇసుక విధానం ప్రారంభం

- Advertisement -

AP: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద మంత్రులు ఇసుక సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. దీనిపై మార్గదర్శకాలను పేర్కొంటూ ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్