Breaking News
Saturday, July 27, 2024
Breaking News

IPS అధికారి రాజీవ్ రతన్ తీవ్ర గుండెపోటుతో మరణించారు.

- Advertisement -
తెలంగాణ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ డెరైక్టర్ జనరల్ సీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ తీవ్ర గుండెపోటుతో మరణించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై ఆయన ఇటీవల ప్రభుత్వానికి దర్యాప్తు నివేదిక అందించారు.

>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన సందర్భంగా రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!