- Advertisement -

కామారెడ్డి చేరుకున్న మంత్రి కేటీఆర్
నర్సన్నపల్లి బైపాస్ వద్ద ఘనస్వాగతం పలికిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
మున్సిపల్ స్వాగత తోరణాన్ని ప్రారంభించిన కేటీఆర్
హౌసింగ్ బోర్డు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ల ఆవిష్కరణ
బైక్ ర్యాలీ తో స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు..
- Advertisement -



