- Advertisement -

గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర.. అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది.. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలను సత్కరించారు..
- Advertisement -