తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

- Advertisement -

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Petition in Supreme Court on Tirumala Laddu controversy

న్యూఢిల్లీ
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు లో  పిటిషన్ దాఖలయింది. మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామి ఈ పిటిషన్ దాఖలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని  సుబ్రమణ్యస్వామి వాదన.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular