రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి: చెన్నమనేని

- Advertisement -

ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి..  చెన్నమనేని సంచలన పోస్ట్‌..

కేసీఆర్ టికెట్ల ప్రకటనకు ముందు వేములవాడ MLA చెన్నమనేని రమేష్ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.. రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటు ఆపనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని నాతొ ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను! దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి, లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి, ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం. అంటూ పోస్ట్.. చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular