Thursday, March 12, 2026

BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు

- Advertisement -

BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు

తెలంగాణభవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది.

పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది.

2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను BRS భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్