ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ

- Advertisement -

ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ

Satya Nadella meets Prime Minister Modi

న్యూఢిల్లీ,
ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఏఐను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular