Breaking News
Saturday, July 27, 2024
Breaking News

రాజన్న ఆలయంలో శివరాత్రి జాతర సమన్వయ సమావేశం

- Advertisement -

రాజన్న ఆలయంలో శివరాత్రి జాతర సమన్వయ సమావేశం
రాజన్న సిరిసిల్ల
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి జాతర కి సమన్వయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా  మంత్రి పొన్నం ప్రభాకర్,  ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో, సిరిసిల్ల  కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. మహా శివరాత్రి సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు ,సౌకర్యాలు తదితర అంశాలపై చర్చ జరిగింది…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!