మేడారంపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు

- Advertisement -
The Center has no discrimination against Medaram

: కిషన్ రెడ్డి

TS: మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష

లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతున్నారని చెప్పారు. జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular