- Advertisement -
రాఖీ పండుగ సందర్బంగా ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి KCR కి రాఖీ కట్టి ఆశీర్వదించిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



