Tuesday, May 19, 2026

ప్రియుడికోసం భర్తను చంపిన భార్య

- Advertisement -

ప్రియుడికోసం భర్తను చంపిన భార్య

A wife who killed her husband for her boyfriend

జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది.  ప్రియుడికోసం భార్య భర్తను బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విషమిచ్చి భర్త సురేష్ ను భార్య స్వప్న చంపింది. తరువాత ఏమీ తెలియనట్లు బందువుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుని తల్లి సుగుణ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో మృతుని భార్య భాగోతం బయటపడింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్