- Advertisement -
ప్రియుడికోసం భర్తను చంపిన భార్య
A wife who killed her husband for her boyfriend
జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడికోసం భార్య భర్తను బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విషమిచ్చి భర్త సురేష్ ను భార్య స్వప్న చంపింది. తరువాత ఏమీ తెలియనట్లు బందువుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుని తల్లి సుగుణ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో మృతుని భార్య భాగోతం బయటపడింది..
- Advertisement -



