- Advertisement -
విజయవాడ: గురువారం ఉదయం దుర్గ గుడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలయ ప్రాంగణంలోఅయన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. – 216 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన చేసారు. – 70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు.
- Advertisement -