Sunday, September 8, 2024

రాష్ట్ర తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జ‌గ‌న్

- Advertisement -

అమరావతి:అక్టోబర్ 22: ప్రపంచంలోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆదివారం దసరా శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan wished Dussehra to the Telugu people of the state
CM Jagan wished Dussehra to the Telugu people of the state

చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరు పుకునే పండుగే విజయదశమి అని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.అమ్మలగన్న యమ్మ,ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

CM Jagan wished Dussehra to the Telugu people of the state
CM Jagan wished Dussehra to the Telugu people of the state

దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటు-ంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ వారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని సీఎం జగన్మోహన రెడ్డి ఆకాంక్షించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్