Friday, September 20, 2024

మాదాపూర్ లో డ్రగ్స్ పట్టివేత-ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్

- Advertisement -

మాదాపూర్ లో డ్రగ్స్ పట్టివేత-ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్

Drug bust in Madapur- three engineering students arrested

 30 ఎల్ ఎస్ డి బ్లాస్ట్ స్వాధీనం.
మాదాపూర్
చదువుతున్నది ఇంజనీరింగ్. చదువుతున్న చదువును పక్కకు పెట్టి ఈజీ మనీ కోసం  భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలు పాల్పడుతున్న ముగ్గురు యువకులు  ఎక్సైజ్ డిటిఎఫ్  పోలీసులకు పట్టుబడ్డారు.
జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37 లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఎల్ఎస్డీ బ్లాడ్స్ డ్రగ్స్ ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డిటిఎఫ్ సీఐ   శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు.రు. వారి వద్ద నుంచి ఒక బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ విలువ రూ. 70,000 విలువ ఉంటుంది.  అరెస్ట్ అయిన వారిలో ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చరణ్ తేజ్, తోటి విద్యార్థులు కౌశిక్ తూ బోటి. సయ్యద్ సర్ఫరాజ్ లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నటువంటి చెన్నై కి చెందిన సరఫరాజ్ పై కేసు నమోదు చేశారు ఇతను పరారీలో ఉన్నాడు.   డ్రగ్స్ పట్టుకున్న శిరీష టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్