Monday, May 18, 2026

రబీ పంటలకు ఈ-కేవైసి తప్పనిసరి…ఏ.ఓ రవి

- Advertisement -

రబీ పంటలకు ఈ-కేవైసి తప్పనిసరి…ఏ.ఓ రవి

E-KYC is mandatory for Rabi crops...A.O Ravi

మద్దికేర
రబీ పంటలకు తప్పనిసరిగా ఈ-కేవైసి ను ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.శనివారం రోజున ఏవో రవి మాట్లాడుతూ పంట నమోదు కాని మరియు పంట నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసి ను గ్రామంలోని గల రైతు సేవ కేంద్రాలలో చేయించుకోవాలని మండల వ్యవయాధికారి రవి తెలియజేశారు. మద్దికేర గ్రామంలో గల రైతు సేవా కేంద్రం-2 నందు ఈ-కేవైసి నమోదు ప్రక్రియను ఆయన పరివేక్షించారు. ఈ-కేవైసి ను పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందజేసే పథకాలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు జాకీర్ హుస్సేన్,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్